ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి’

ABN, First Publish Date - 2021-12-07T05:49:02+05:30

ఆదివాసీలు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు, పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఐటీ డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంపచోడవరం, డిసెంబరు 6: ఆదివాసీలు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు, పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఐటీ డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీవోకు అందజేశారు. ఏఐకేఎంఎస్‌ నాయ కులు పల్లాల లచ్చిరెడ్డి మాట్లాడుతూ గతంలో వైఎస్‌ఆర్‌ క్రాంతి ద్వారా కొను గోలు చేసిన ధాన్యానికి నగదును చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏఐకేఎంఎస్‌ నాయకులు కుంజా దూలయ్య, ఐవీ రమణ, బాలుదొర, పల్లాల ఆదిలక్ష్మి, అన్నిక పండమ్మ, సాదల విజయభాస్కర్‌రెడ్డి, కత్తుల బాలురెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T05:49:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising