ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎస్‌టీ పెంపును ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2021-12-19T07:12:12+05:30

కేంద్ర ప్రభుత్వం వసా్త్రలపై విధించిన అదనపు జీఎస్‌టీ (5 శాతం నుంచి 12 శాతానికి) పెంపునకు నిరసనగా కాకినాడలో శనివారం పెద్దఎత్తున ప్రదర్శన జరిగింది.

కాకినాడ మెయిన్‌రోడ్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న వస్త్ర వ్యాపారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీఎస్‌టీ పెంపునకు నిరసనగా కాకినాడ వస్త్ర వ్యాపారుల నిరసన

భానుగుడి (కాకినాడ), డిసెంబరు 18 : కేంద్ర ప్రభుత్వం వసా్త్రలపై విధించిన అదనపు జీఎస్‌టీ (5 శాతం నుంచి 12 శాతానికి) పెంపునకు నిరసనగా కాకినాడలో శనివారం పెద్దఎత్తున ప్రదర్శన జరిగింది. ది కాకినాడ క్లాత్‌ అండ్‌ రెడీమేడ్‌ మర్చంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వస్త్ర వ్యాపారులు పాల్గొని పన్నుల పెంపుపై ఆందోళన వ్యక్తంచేశారు. పెంచిన జీఎస్‌టీ పన్నుల వల్ల అటు ప్రజలు, ఇటు వ్యాపారులపై పెనుభారం పడుతుందని, తక్షణం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని వ్యాపారులు డిమాండు చేశారు.

Updated Date - 2021-12-19T07:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising