ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందూ దేవాలయాలపై పెరిగిన దాడులు

ABN, First Publish Date - 2021-08-10T06:10:24+05:30

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిక్కవోలు, ఆగస్టు 9: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విశాఖలో ఉన్న ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ బిక్కవోలు గోలింగేశ్వరస్వామి ఆలయంలో నంది విగ్రహం చోరీని ఖండించారు. మూడురోజులక్రితం నంది విగ్రహం చోరీ అయితే అధికారులు, పోలీసులు విషయాన్ని ఎందుకు బహిర్గతం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ చోరీపై అధికారుల నిర్లక్ష్య వైఖరి తేటతెల్లమవుతుందన్నారు. ఈ సంఘటనకు కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-08-10T06:10:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising