ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజమండ్రిలో టీడీపీ నేతల నిరసన

ABN, First Publish Date - 2021-01-13T16:35:58+05:30

రైతులకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను టీడీపీ నేతలు బోగి మంటల్లో వేసి నిరసన తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: రైతులకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను టీడీపీ నేతలు బోగి మంటల్లో వేసి నిరసన తెలియజేశారు.  రాజమండ్రి అర్బన్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిల ఆధ్వర్యంలో బోగి మంటలు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 

Updated Date - 2021-01-13T16:35:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising