ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటి దొంగల పనేనా..?

ABN, First Publish Date - 2021-09-02T06:02:45+05:30

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో దొంగలు పడి ఎత్తుకెళ్లిన నగదు పెట్టె విచిత్రంగా ఆ కార్యాలయం ప్రాంగణంలోనే దొరికింది. అందులో రూ.4లక్షల నగదు మాతమ్రే దొరికినట్టు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ప్రాంగణంలోనే దొరికిన నగదు పెట్టె
  • రూ.6లక్షలు మాయం!

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 1: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో దొంగలు పడి ఎత్తుకెళ్లిన నగదు పెట్టె విచిత్రంగా ఆ కార్యాలయం ప్రాంగణంలోనే దొరికింది. అందులో రూ.4లక్షల నగదు మాతమ్రే దొరికినట్టు తెలిసింది. బుధవారం నగరపాలక సంస్థ పాత భవనం సమీపంలో నగదు పెట్టె పడేసి ఉంది. ఆ పెట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారని అందరూ భావించారు. తెల్లవారేసరికి ఆ నగదు పెట్టె కార్పొరేషన్‌ ప్రాంగణంలోనే దొరకడం విశేషం. అందులో రూ.10లక్షల11వేల నగదుకుగాను రూ.4లక్షలు మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఇది కచ్చితంగా తెలిసినవారు చేసిన పనే అనేది నిర్ధారణ అయ్యింది. ఆ పెట్టెను క్లూజ్‌ టీమ్‌ పరిశీలన చేసింది. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. 

Updated Date - 2021-09-02T06:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising