ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN, First Publish Date - 2021-11-02T05:42:14+05:30

కత్తిపూడి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందింది. కాండ్రకోట గ్రామానికి చెందిన షేక్‌ దునియాబీ (34) తొండంగి మండలం వలసపాకలలోని బంధువుల ఇంటికి వెళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంఖవరం, నవంబరు 1: కత్తిపూడి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందింది. కాండ్రకోట గ్రామానికి చెందిన షేక్‌ దునియాబీ (34) తొండంగి మండలం వలసపాకలలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో రాచపల్లి వెళ్తుండగా కత్తిపూడి బ్రిడ్జిపై లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-11-02T05:42:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising