ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా కేంద్రాలు కాదు రైతు భార కేంద్రాలు

ABN, First Publish Date - 2021-12-26T05:43:51+05:30

రైతులకు సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలు ప్రస్తుతం రైతులకు భారమైన కేంద్రాలుగా మారా యని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనపర్తి, డిసెంబరు 25: రైతులకు సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలు ప్రస్తుతం రైతులకు భారమైన కేంద్రాలుగా మారా యని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం రామవరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ రైతు భరోసా కేంద్రాల్లో తనిఖీలు నిర్వ హించడం చూస్తుంటే ఇల్లు కాలుతుండగా నుయ్యి తవ్వినట్టు ఉందన్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసిన రైసుమిల్లులపై చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. సమావేశం లో సిరసపల్లి నాగేశ్వరరావు, పులగం అచ్చిరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T05:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising