ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధిలో వెయ్యి కోట్లు దిగమింగారు: కూన

ABN, First Publish Date - 2021-11-02T08:36:36+05:30

ఉపాధి హామీ పథకంలో వైసీపీ నేతలు రూ.1,000 కోట్లు దిగమింగారు. వారి అవినీతి ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో వైసీపీ నేతలు రూ.1,000 కోట్లు దిగమింగారు. వారి అవినీతి ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టింది. దీనివల్లే వారికి రెండున్నర నెలల నుంచి వేతనాలు అందడం లేదు’’ అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఆరోపించారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ సంవత్సరం ఉపాధి హామీ పనుల్లో రూ.1,000 కోట్లను వైసీపీ నేతలు స్వాహా చేశారు. మట్టి తోలినట్లు, చదును చేసినట్లు చూపించి వాటిని మింగేశారు. 684 కోట్ల అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టింది.’’ అని ఆయన అన్నారు. 

Updated Date - 2021-11-02T08:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising