ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోసంరక్షణలో ప్రభుత్వం విఫలం: శ్రీనివాసానంద

ABN, First Publish Date - 2021-12-19T09:19:44+05:30

గోసంరక్షణలో ప్రభుత్వం విఫలం: శ్రీనివాసానంద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకోజీపాలెం(విశాఖపట్నం), డిసెంబరు 18: గోసంరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మృతికి కారణాలను తెలుసుకునేందుకు శనివారం సాయంత్రం ఆయన గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోసంరక్షణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆ కారణంగానే ఇటీవల సింహాచలంలోనూ, ప్రస్తుతం ఇక్కడా గోవులు మృత్యువాతపడ్డాయన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జ్ఞానానంద ఆశ్రమంపై వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. 

Updated Date - 2021-12-19T09:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising