ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

84 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-10-14T05:35:49+05:30

జిల్లాలో కొత్తగా 84 కరోనా కేసులు వెలుగుచూశాయి. బుధవారం ఉదయం వరకు 2,918 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగ్గా 2.88 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 84 కరోనా కేసులు వెలుగుచూశాయి. బుధవారం ఉదయం వరకు 2,918 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగ్గా 2.88 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న 20 మంది కోలుకోవడంతో క్రియాశీల కేసుల సంఖ్య 640కి తగ్గాయి. కొత్తగా గుంటూరు నగరంలో 39, తెనాలిలో 8, తాడేపల్లిలో 5, మంగళగిరిలో 4, క్రోసూరులో 3, సత్తెనపల్లిలో 3, గుంటూరు రూరల్‌లో 3, నరసరావుపేటలో 3, పిడుగురాళ్లలో 2, చేబ్రోలులో 2, వేమూరులో 2, చిలకలూరిపేటలో 1, రొంపిచర్లలో 1, బాపట్లలో 1, దుగ్గిరాలలో 1, కొల్లిపరలో 1, అమరావతిలో 1, తాడికొండలో 1, తుళ్లూరులో 1, వట్టిచెరుకూరులో 1, రెంటచింతలలో 1, పొన్నూరులో 1, చుండూరులో 1, అమర్తలూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా బుధవారం 16,966 మందికి తొలి డోసు, 11,844 మందికి రెండో డోసు టీకా వేశారు. 


Updated Date - 2021-10-14T05:35:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising