ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-01-14T05:03:40+05:30

పట్టణంలోని బ్యాంకుకాలనీకి చెందిన చెన్నుపాటి ఆశాజ్యోతి(32) బుధవారం ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలకలూరిపేట టౌన్‌, జనవరి 13: పట్టణంలోని బ్యాంకుకాలనీకి చెందిన చెన్నుపాటి ఆశాజ్యోతి(32) బుధవారం ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అర్బన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశాజ్యోతికి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది.  కొన్ని రోజులే భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. దీనికి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ క్రమంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి రత్నకుమారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-14T05:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising