ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదరిక నిర్మూలనకు నాబార్డు ప్రాధాన్యమివ్వాలి

ABN, First Publish Date - 2021-12-31T06:00:43+05:30

పేదరిక నిర్మూలనకు నాబార్డు ప్రాధాన్యం ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్‌ లాలుపురం రాము తెలిపారు.

ప్రసంగిస్తున్న చైర్మన్‌ లాలుపురం రాము
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనకు నాబార్డు ప్రాధాన్యం ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్‌ లాలుపురం రాము తెలిపారు. బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. డ్వాక్రా సంఘాలకు రుణాలిస్తున్న తరహాలో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, యూనిట్లకు  నాబార్డు రుణాలివ్వాలన్నారు. సమావేశంలో సీఈవో కృష్ణవేణి, నాబార్డు ఏజీఎం భాస్కర్‌సాహు, అసిస్టెంట్‌ మేనేజర్‌ అశుతోష్‌రాయ్‌, ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌, పాలకవర్గ సభ్యులు కోట హరిబాబు, నల్లపాటి రామయ్య, పీటా వెంకటేశ్వర్లు, డి.గోవింద్‌నాయక్‌, వెలిశల ఏడుకొండలు, వట్టికొండ వెంకటేశ్వరమ్మ, ఆప్కాబ్‌ నోడల్‌ అధికారి టి.వెంకటేశ్వరరావు, నాబార్డు జిల్లా అధికారి కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-12-31T06:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising