ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: ఎన్టీఆర్ విగ్రహం వద్ద భోగి మంటల కార్యక్రమం

ABN, First Publish Date - 2021-01-13T15:37:36+05:30

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన రైతు , ప్రజా వ్యతిరేక జీవోలకు నిరసనగా మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన రైతు , ప్రజా వ్యతిరేక జీవోలకు నిరసనగా మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇటీవల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన రైతు, ప్రజా వ్యతిరేక జోవో కాపీలను  భోగి మంటల్లో దగ్ధం చేసి నిరసన తెలిపారు.  ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T15:37:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising