ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు కలెక్టర్‌ను కలిసిన టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2021-03-22T18:04:54+05:30

పసుపు, మిరప రైతుల సమస్యలపై కలెక్టర్‌‌తో టీడీపీ నేతల బృందం సోమవారం భేటీ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: పసుపు, మిరప రైతుల సమస్యలపై కలెక్టర్‌‌తో టీడీపీ నేతల బృందం సోమవారం భేటీ అయ్యింది. గత సంవత్సరం కురిసిన అధిక వర్షాల వలన నష్ట పోయిన పసుపు, మిర్చి రైతుల్ని ఆదుకోవాలని వినతి చేశారు. రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజా,  గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు శ్రావణ కుమార్ కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 

Updated Date - 2021-03-22T18:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising