ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతే ఏకైక రాజధాని

ABN, First Publish Date - 2021-11-24T05:17:26+05:30

ఆంధ్రప్రదేశకు అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని జనసేన నేతలు డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న బోనబోయిన, గాదె తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన నేతల డిమాండ్‌

గుంటూరు, నవంబరు 23: ఆంధ్రప్రదేశకు అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని జనసేన నేతలు డిమాండ్‌ చేశారు. మంగళవారం లాడ్జి సెంటర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచన తక్షణం విరమించుకోవాలని  కోరారు.  రాజధాని అమరావతి కోసం రైతులు  34 వేల ఎకరాల భూమిని ఇచ్చారు. అమరావతి కలను సర్వనాశనం చేసిన సీఎం జగన, రైతులను నడిబజారులో నిలబెట్టారు. మూడు రాజధానులు బిల్లును ఉప సంహరించుకొన్న ప్రభుత్వానికి బుద్ది వచ్చిందని సంతోషిస్తుంటే, బిల్లును సవరించి మరోసారి మూడు రాజధానుల ప్రతిపాదన అసెంబ్లీలో ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గు చేటని  వారు మండిపడ్డారు.   సమావేశంలో జనసేన నాయకులు కొప్పుల కిరణ్‌, అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-24T05:17:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising