ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూల్ పిల్లలపై దాడితో సీఎం తలదించుకోవాలి: నాయబ్ కమాల్ షేక్

ABN, First Publish Date - 2021-11-09T18:15:59+05:30

స్కూల్ పిల్లలపై దాడితో సీఎం జగన్ తలదించుకోవాలని జనసేన నేత నాయబ్ కమాల్ షేక్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: స్కూల్ పిల్లలపై దాడితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలదించుకోవాలని జనసేన నేత నాయబ్ కమాల్ షేక్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణ కోసం పోరాటం చేస్తామన్నారు. దేశం మొత్తం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాయని, ఒక్క ఏపీలోనే అధిక ధరలు ఉన్నాయన్నారు. పెట్రో ధరలు తగ్గించకపోతే జనసేన పోరాటం చేస్తుందని నాయబ్ కమాల్ షేక్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-11-09T18:15:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising