ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు వేయకుంటే ఒడిసాలో కలిసిపోతాం

ABN, First Publish Date - 2021-01-13T09:22:41+05:30

తమ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిసా రాష్ట్రంలో కలిసిపోతామని విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ గ్రామ గిరిజనులు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు తెగేసి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యేకు తెగేసి చెప్పిన ‘కొదమ’ గిరిజనులు


సాలూరు రూరల్‌, జనవరి 12: తమ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిసా రాష్ట్రంలో కలిసిపోతామని విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ గ్రామ గిరిజనులు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు తెగేసి చెప్పారు. 70 రోజుల్లో రోడ్డు వేస్తామని సెప్టెంబరు 9న హామీ ఇచ్చారని, మూడు నెలలు దాటినా పనులు ప్రారంభం కాలేదని నిలదీశారు. ఒడిసా గ్రామాలకు ఆ ప్రభుత్వం రోడ్లు వేసిందని, రోడ్డు వేయకుంటే తాము కూడా ఒడిసాలో కలిసిపోతామని చెప్పారు. రోడ్డు పని ప్రారంభానికి అటవీశాఖ అనుమతి రాలేదని,  త్వరలోనే  అనుమతి సాధిస్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పారు. 

Updated Date - 2021-01-13T09:22:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising