ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లాలో 30 మందికి అస్వస్థత

ABN, First Publish Date - 2021-10-19T08:17:41+05:30

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో 30 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కలుషిత నీరే కారణమంటున్న ముత్తుకూరు గ్రామస్థులు


ఆదోని(ఆస్పరి), అక్టోబరు 18: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో 30 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. తొమ్మిది మంది ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకొందరు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు వెళ్లారు. మంచినీటి పైపులైను మురుగు నీటి కాలువలో లీక్‌ కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్థులు అంటున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.  

Updated Date - 2021-10-19T08:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising