ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడలో ప్రకటించిన కార్యవర్గం బోగస్‌

ABN, First Publish Date - 2021-08-27T08:58:23+05:30

దివంగత నేత పిళ్లా వెంకటేశ్వరరావు 2004లో స్థాపించిన రాష్ట్ర కాపునాడును నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని, ఇటీవల కాకినాడలో కొందరు ప్రకటించుకున్న కాపునాడు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాపునాడు నేతల ప్రకటన

విజయవాడ(గవర్నర్‌పేట), ఆగస్టు 26: దివంగత నేత పిళ్లా వెంకటేశ్వరరావు 2004లో స్థాపించిన రాష్ట్ర కాపునాడును నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని, ఇటీవల కాకినాడలో కొందరు ప్రకటించుకున్న కాపునాడు కొత్త కార్యవర్గం బోగస్‌ అని కాపునాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కోట శ్రీనివాసరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు పిళ్లా శ్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసేందుకు పిళ్లా వెంకటేశ్వరరావు సంతాపసభ ముసుగులో కొందరు కాకినాడలో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించుకున్నారని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాని కాపునాడును కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం రాజకీయ రంగు పులిమేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. పిళ్లా స్థాపించిన కాపునాడు కార్యవర్గ సమావేశాన్ని త్వరలో విజయవాడలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

Updated Date - 2021-08-27T08:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising