ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధిత పిల్లలకు డిపాజిట్‌ను 25 లక్షలకు పెంచాలి

ABN, First Publish Date - 2021-05-30T09:19:05+05:30

కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన పిల్లలను ఆదుకోవటానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో ప్రభుత్వం ఇస్తానన్న రూ.10 లక్షలను రూ.25 లక్షలకు పెంచాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన పిల్లలను ఆదుకోవటానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో ప్రభుత్వం ఇస్తానన్న రూ.10 లక్షలను రూ.25 లక్షలకు పెంచాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు డిమాండ్‌ చేశారు. అనాథలైన ఆ పిల్లలకు తక్షణం రూ.3 లక్షలు అందజేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికు శనివారం ఆయన ఓ లేఖ రాశారు. 

Updated Date - 2021-05-30T09:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising