ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ అక్రమాస్తుల కేసు: విజయసాయిపై సీబీఐ కోర్టు ఫైర్

ABN, First Publish Date - 2021-08-10T17:36:29+05:30

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ నిర్వహించింది. తాము ఇచ్చిన నోటీస్‌కు విజయసాయి స్పందించలేదని పిటిషనర్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ నిర్వహించింది. తాము ఇచ్చిన నోటీస్‌కు విజయసాయి స్పందించలేదని పిటిషనర్ తెలిపారు. కోర్టు ఆదేశాలిస్తేనే తాము నోటీస్ తీసుకుంటామని చెప్పారని.. పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. పిటిషనర్ ఇచ్చిన నోటీస్‌కి సీబీఐ స్పందించింది. మీరు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ, విజయసాయిరెడ్డికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

Updated Date - 2021-08-10T17:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising