ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై అవగాహన అవసరం

ABN, First Publish Date - 2021-11-10T04:58:50+05:30

జాతీయ న్యాయ సేవాదినోత్సం సందర్భంగా మంగళవారం మైదకూరులో జడ్జి రాధారాణి ఆధ్వర్యంలో అధికారులు, న్యాయవాదుల చట్టాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, నవంబరు 9 : జాతీయ న్యాయ సేవాదినోత్సం సందర్భంగా మంగళవారం మైదకూరులో జడ్జి రాధారాణి ఆధ్వర్యంలో అధికారులు, న్యాయవాదుల చట్టాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.  కోర్టు ఆవరణం నుంచి ప్రధాన రహదారులపై ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాదారాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులు, కార్యదర్శులు మాదం మునిరత్నం, శ్రీనివాసులు, సభ్యులు దాసరి బాబు, రామిశెట్టి శ్రీనివాసులు, ఆవుల వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-10T04:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising