ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2021-08-28T05:09:49+05:30

మహానందిపల్లెలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన గద్దె కిరణ్‌కుమార్‌ కుటుంబానికి క్లాస్‌-1 కాంట్రాక్టరు దేవసాని శ్రీనివాసులరెడ్డి రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలసపాడు, ఆగ స్టు 27 : మహానందిపల్లెలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన గద్దె కిరణ్‌కుమార్‌ కుటుంబానికి క్లాస్‌-1 కాంట్రాక్టరు దేవసాని శ్రీనివాసులరెడ్డి రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌ మృతితో ఆ కుటుంబ ఇబ్బదుల దృష్ట్యా సాయమందించామన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే దేవసాని చారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఆర్థికసాయం అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి, తిరుమలరెడ్డి, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T05:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising