ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కొండపై నీటి తొట్లు ఏర్పాటు

ABN, First Publish Date - 2021-11-08T04:41:44+05:30

ముక్కొండపై వెలసియున్న మల్లేశ్వర కొండలో భక్తుల సౌకర్యార్ధం నీటి ట్యాంకుల ను ఏర్పాటు చేశారు.

కొండపైకి నీటి ట్యాంక్‌లను మోసుకెళ్తున్న యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, నవంబరు 7: ముక్కొండపై వెలసియున్న మల్లేశ్వర కొండలో భక్తుల సౌకర్యార్ధం నీటి ట్యాంకుల ను ఏర్పాటు చేశారు. కార్తీక మాసం సందర్భంగా మల్లే శ్వర స్మామి దర్శనార్థం అనే క మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుం టారు. సరైన వసతులు లేక చిన్నయ్యగారిపల్లె వాసులు పలువురు కొండపై వసతులు సమకూర్చుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 800 తాపలు, విద్యుత్‌ స్థంబాలు ఏర్పాటు చేశారు. అలా గే తాజాగా యువకులు 500 లీటర్లు నిల్వ ఉండే నీటి ట్యాంకులను కొండపై పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-11-08T04:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising