ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా గోదాదేవి కల్యాణం

ABN, First Publish Date - 2021-01-14T04:43:22+05:30

సౌమ్యనాథస్వామి ఆలయంలో బుధవారం ఉదయం భోగి పండుగను పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి గోదాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, జనవరి13 : సౌమ్యనాథస్వామి ఆలయంలో బుధవారం ఉదయం భోగి పండుగను పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి గోదాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల గోవిందనామస్మరణలతో కల్యాణతంతు నిర్వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు అరిగెల సౌమిత్రి చంద్రనాథ్‌, ఈవో సుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో కడపకు చెందిన రేవనూరు రాంప్రసాద్‌, జ్యోతి దంపతులు ఉభయదారులుగా కన్నుల పండువగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-01-14T04:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising