ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2021-03-23T04:28:20+05:30

మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26వ తేదీ జరిగే భారత్‌బంద్‌లో అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(రవీంద్రనగర్‌), మార్చి 22: మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26వ తేదీ జరిగే భారత్‌బంద్‌లో అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలు రైతాంగానికి, ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, వాటిని రద్దు చేయాలని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 26న జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-23T04:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising