ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : సీఐ

ABN, First Publish Date - 2021-12-09T04:51:01+05:30

ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ మహమ్మద్‌అలీ అన్నారు. చెన్నూరు పోలీ్‌సస్టేషన్‌లో బుధవారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూరు, డిసెంబరు 8: ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ మహమ్మద్‌అలీ అన్నారు. చెన్నూరు పోలీ్‌సస్టేషన్‌లో బుధవారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి మత సామరస్యం ఎంతో తోడ్పతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ స్నేహపూర్వక వాతావరణంలో నడుచుకొని పోలీసులకు సహకరించాలని  కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T04:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising