ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణంతీసిన ఈత సరదా

ABN, First Publish Date - 2021-12-20T05:03:59+05:30

ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి మృత్యువాత ప డ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూతలపట్టు, డిసెంబరు 19: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి మృత్యువాత ప డ్డాడు. రాజంపేటకు చెందిన విజయ్‌(19) చిత్తూ రు జిల్లా పూతలపట్టు మండలం ముత్తిరేవులు సమీపంలో ఉన్న రావూరి వెంకటస్వామి ఇంజి నీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండవ సంవత్సరం చ దువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో న లుగురు స్నేహితులతో కలిసి వావిల్‌తోట పం చాయతీ నయనంపల్లె సమీపాన నీవానదిలోకి ఈతకు వెళ్లాడు. ఈతరాని విజయ్‌ ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మనోహర్‌ తెలిపారు.

Updated Date - 2021-12-20T05:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising