ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి

ABN, First Publish Date - 2021-12-20T05:00:34+05:30

పీఆర్సీపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ 

కడప(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 19: రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శుల స్థాయి కమిటీ ప్రతిపాదనలతో నిమిత్తం లేకుండా పీఆర్‌సీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మో హన్‌రెడ్డి జోక్యం చేసుకో వాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. ఆదివా రం కడప నగరం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన ముఖ్య నా యకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ధరల మేరకు ప్రస్తుతం ఉన్న విధానాన్నే కొనసాగించాలని, ఎటువంటి మార్పు చేసినా ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అనంతరం మరికొన్ని సమస్యల పై ప్రసంగించారు. రాష్ట్ర మున్సిపల్‌ కన్వీనర్‌ రవిశంకర్‌రెడ్డి, పద్మాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-20T05:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising