ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుండీ ఆదాయం రూ.5,10,521

ABN, First Publish Date - 2021-03-23T04:41:44+05:30

సౌమ్యనాథస్వామి ఆల యంలో సోమవారం ఆలయ పాలక మండలి అధ్యక్షుడు అరిగెల సౌమిత్రి చంద్రనాథ్‌, ఈవో సుబ్బా రెడ్డి ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, మార్చి22 : సౌమ్యనాథస్వామి ఆల యంలో సోమవారం ఆలయ పాలక మండలి అధ్యక్షుడు అరిగెల సౌమిత్రి చంద్రనాథ్‌, ఈవో సుబ్బా రెడ్డి ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు.  మూడు నెలలకుగాను భక్తులు వేసిన నగదు, కానుకలను లెక్కించగా 5,10,521రూపాయలు వచ్చినట్లు తెలిపా రు. సర్పంచ్‌ జంబు సూర్యనారాయణ, వైసీపీ నాయ కులు షావల్లీ, అరిగె మణి, ఓర్సు శ్రీనివాసులు, నాగసుబ్బయ్య, కాకి చంద్ర తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-23T04:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising