ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటిని పొదుపుగా వాడుకోవాలి

ABN, First Publish Date - 2021-03-23T04:30:22+05:30

నీరే జీవాధారమని, నీటిని పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ మాచనూరు చంద్ర అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, మార్చి22 : నీరే జీవాధారమని, నీటిని పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ మాచనూరు చంద్ర అన్నారు. వరల్డ్‌ వాటర్‌ డే సందర్భంగా సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ రామక్రిష్ణ ఆధ్వర్యంలో ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ నీటిని పొదుపుగా వాడాలని, నీటి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. ఏఈ మధుసూదన్‌, సిబ్బంది పవన్‌, వైసీపీ నాయకులు ఎమ్మార్‌ఎఫ్‌ నాయకుడు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-23T04:30:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising