ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు మృతి.. 73 మందికి వైరస్‌

ABN, First Publish Date - 2021-10-07T06:36:58+05:30

ఇద్దరు మృతి.. 73 మందికి వైరస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో ఇద్దరు కరోనా బాధితులు బుధవారం మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 73 మందికి వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,17,852కు చేరాయి. మరణాలు అధికారికంగా 1,391కు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా కరోనా బారినపడిన వారిలో ఇప్పటి వరకు 1,15,558 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 903 మంది ప్రస్తుతం కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  

Updated Date - 2021-10-07T06:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising