ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ కేబినెట్ భేటీ నేడు

ABN, First Publish Date - 2021-09-16T16:45:24+05:30

సచివాలయంలో ఒకటో బ్లాక్ కేబినెట్ హాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం సమావేశం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ మంత్రివర్గం సమావేశం శుక్రవారం జరగనుంది. సచివాలయంలో ఒకటో బ్లాక్ కేబినెట్ హాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం సమావేశం కానుంది. మొత్తం 40 అంశాలు ఎజెండాగా కేబినెట్ చర్చించనుంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశం తేదీలు, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలతో ఏర్పాట్లపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మంత్రివర్గ సమావేశానికి ఇద్దరు మంత్రులు ఆనారోగ్య కారణంగా హాజరుకాలేకపోతున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ యాదవ్‌లు గౌర్హాజరయ్యే అవకాశముంది.

Updated Date - 2021-09-16T16:45:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising