ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వరాజ్య మైదానంలోనే పుస్తక మహోత్సవం

ABN, First Publish Date - 2021-12-25T07:09:26+05:30

విజయవాడ 32వ పుస్తక మహోత్సవం జనవరి 1న స్వరాజ్య మైదానంలో ప్రారంభమవుతుందని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ కార్యదర్శి కె.లక్ష్మయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనవరి 1 నుంచి ప్రారంభం


విజయవాడ, డిసెంబరు 24 : విజయవాడ 32వ పుస్తక మహోత్సవం జనవరి 1న స్వరాజ్య మైదానంలో ప్రారంభమవుతుందని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ కార్యదర్శి కె.లక్ష్మయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు పుస్తక మహోత్సవ వేదికగా శాతవాహన కాలేజీ మైదానాన్ని ప్రకటించామని, అయితే ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో స్వరాజ్య మైదానంలోనే పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. జనవరి 1న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారని లక్ష్మయ్య తెలిపారు.  

Updated Date - 2021-12-25T07:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising