ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

ABN, First Publish Date - 2021-07-12T06:14:01+05:30

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న బోడె ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనమలూరు, జూలై 11 : టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం పోరంకిలోని టీడీపీ కార్యాలయంలో తాడిగడప మున్సిపాలిటీలోని 7, 8, 9, 10, 11, 12, డివిజన్ల కమిటీ సభ్యుల నియామకం జరిగింది. ఈ సందర్భంగా బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ డివిజన్‌ స్థాయిలో కృషి చేయాలన్నారు. 7వ డివిజన్‌ సతీష్‌, 8 దోనేపూడి ప్రవీణ్‌, 9 కావటి రవి, 10 సరిహద్దు కోటేశ్వరరావు, 11 తుమ్మల రాం కుమార్‌, 12 వేముల గగారిన్‌లను అధ్యక్షులుగా నియమించారు. ఈ కార్యక్ర మంలో మండల పార్టీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, మేడసాని రత్న కుమారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-12T06:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising