Visakha పోర్టు చైర్మన్ కార్యాలయం ముందు కార్మికుల ఆందోళన
ABN, First Publish Date - 2021-08-27T16:39:09+05:30
విశాఖ పోర్టు చైర్మన్ కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం కార్మికులు ఆందోళనకు దిగారు.
విశాఖపట్నం: విశాఖ పోర్టు చైర్మన్ కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం కార్మికులు ఆందోళనకు దిగారు. పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పోర్టులను ప్రైవేటీకరించవద్దంటూ కార్మికులు నినాదాలు చేస్తున్నారు.
Updated Date - 2021-08-27T16:39:09+05:30 IST