ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు’

ABN, First Publish Date - 2021-06-23T05:17:58+05:30

నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని ఎస్‌ఐ మల్లికార్జున హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉయ్యాలవాడ, జూన్‌ 22: నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని ఎస్‌ఐ మల్లికార్జున హెచ్చరించారు. మంగళవారం ఆర్‌.పాంపల్లె గ్రామంలో మండల వ్యవసాయ అధికారి స్వాతితో కలిసి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ఉన్న సమాచారం మేరకు గ్రామానికి చెందిన పత్తి ఆర్గనైజర్లు దస్తగిరి, మద్దిలేటి, కొండారెడ్డి ఇళ్లలో సోదాలు చేశామన్నారు. వీరి వద్ద 330 పత్తి ప్యాకెట్లు లభ్యం అయ్యాయని ఆయన తెలిపారు. అయితే వ్యవసాయ అధికారులతో వాటిని పరిశీలించగా ప్యాకెట్లకు కంపెనీ బిల్లులు సరిగా ఉన్నాయని, నకిలీవి కావని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐలు రాంభూపాల్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, ఏఈవోలు వెంకటేశ్వరరెడ్డి, రాణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising