ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-12-07T05:47:13+05:30

నంద్యాల నూనెపల్లె సమీపంలో రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల(నూనెపల్లె), డిసెంబరు 6: నంద్యాల నూనెపల్లె సమీపంలో రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ట్రాక్‌పై వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి మారురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. 


Updated Date - 2021-12-07T05:47:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising