ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగాపురంలో ఘర్షణ.. ఏడుగురిపై కేసు

ABN, First Publish Date - 2021-10-19T05:41:42+05:30

మండలంలోని లింగాపురం గ్రామంలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు నంద్యాల రూరల్‌ సీఐ రవీంద్ర తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండిఆత్మకూరు, అక్టోబరు 18: మండలంలోని లింగాపురం గ్రామంలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు నంద్యాల రూరల్‌ సీఐ రవీంద్ర తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి మద్యం తాగి అదే గ్రామానికి చెందిన బాబు ఇంటికి వెళ్ళాడన్నారు. తనపై 2017లో నమోదైన అత్యాచార యత్నం కేసు  కేసు విచారణకు వచ్చిందని, దాన్ని ఉపసంహరించుకోవాలని  ఘర్షణ పడి బాబుపై చేయిచేసుకున్నాడన్నారు.  బాబు అనుచరులు అక్కడికి చేరుకోగానే భాస్కర్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్ళి పోయాడన్నారు. కాగా  అతడి  ద్విచక్రవాహనానికి బాబు అనుచరులు నిప్పు పెట్టి ఽధ్వంసం చేశారన్నారు. ఈ రెండు వర్గాలకు చెందిన ఏడు గురిపై  కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామని సీఐ తెలిపారు.


Updated Date - 2021-10-19T05:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising