ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త బైకుపై పడిందని..

ABN, First Publish Date - 2021-01-14T05:14:32+05:30

మండలంలోని రేవనూరు గ్రామానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవెలకుంట్ల, జనవరి 13: మండలంలోని రేవనూరు గ్రామానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. రేవనూరు గ్రామానికి చెందిన ఆల్వకొండ జయపతి అనే మహిళ ఇంటి ముందు చెత్తను ఊడుస్తుండగా ఆ చెత్త తమ బైకుపై పడిందని కోనేటి జయమ్మ వాదనకు దిగారు. దీంతో ఆల్వకొండ జయపతి, ఆమె కుమారుడు మద్దిలేటి కలిసి కోనేటి జయమ్మ, ఆమె కుమారుడు కుమార్‌పై కర్రలతో దాడి చేయడంతో గాయాలయ్యాయన్నారు. కుమార్‌ ఫిర్యాదు మేరకు జయపతి, మద్దిలేటిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-01-14T05:14:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising