ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షపు నీటిలోనే..

ABN, First Publish Date - 2021-11-23T06:05:25+05:30

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వరి, మొక్కజొన్న, పప్పుశనగ తదితర పంటలు దెబ్బతిన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వరి, మొక్కజొన్న, పప్పుశనగ తదితర పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాగలమర్రి, రుద్రవరం తదితర మండలాల్లో పైర్లు ఇంకా వర్షపునీటిలోనే ఉన్నాయి. కొలిమిగుండ్ల మండలంలో పప్పుశనగ కుళ్లిపోయింది. మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇప్పటికే 50 శాతం పైగా పంటలు దెబ్బతిన్నాయని, ఇంకా వర్షాలు కురిస్తే ఉన్న పంటలు కూడా చేతికందకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

- చాగలమర్రి/రుద్రవరం/కొలిమిగుండ్ల

Updated Date - 2021-11-23T06:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising