ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnoolలో 23 కేజీల వెండి బిస్కెట్‌లు స్వాధీనం

ABN, First Publish Date - 2021-08-20T18:15:17+05:30

జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో వెండి బిస్కెట్‌లు పట్టుబడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో వెండి బిస్కెట్‌లు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 23 కేజీల బరువు గల వెండి బిస్కెట్‌లు, రూ.11.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-08-20T18:15:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising