ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’

ABN, First Publish Date - 2021-11-09T05:31:11+05:30

ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆళ్లగడ్డ సీనియర్‌ సివిల్‌ జడ్జి శివశంకర్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాగలమర్రి, నవంబరు 8: ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆళ్లగడ్డ సీనియర్‌ సివిల్‌ జడ్జి శివశంకర్‌ సూచించారు. సోమవారం సాయంత్రం మండలంలోని ముత్యాలపాడు గ్రామంలో న్యాయసేవ సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. బార్‌ అసోషియేషన్‌ ఉపాధ్యక్షుడు మురళీధర్‌, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, సర్పంచ్‌ శంకరమ్మ, ఏపీపీలు సోమశేఖర్‌రెడ్డి, శివరామిరెడ్డి, షడ్రక్‌, ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ మారుతీ, సాగునీటి సంఘ అధ్యక్షుడు శేషురమేష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-11-09T05:31:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising