ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రికార్డులు సక్రమంగా నిర్వహించాలి’

ABN, First Publish Date - 2021-12-25T06:12:27+05:30

సచివాలయాలలో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాణ్యం, డిసెంబరు 24: సచివాలయాలలో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని కౌలూరు, పాణ్యం సచివాలయాలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటీఎస్‌లను సత్వరంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. కౌలూరు, పాణ్యం గ్రామాలలో ల్యాండ్‌ కన్వర్షన్‌ పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు మల్లికార్జునరెడ్డి, ఆ్‌ఐ శేషాద్రి, వీఆర్‌ఓలు మహేష్‌బాబు, రమణ, జయరాముడు, వెంకటకృష్ణ పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-25T06:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising