ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2021-02-08T05:52:15+05:30

మండలంలోని దుద్ది గ్రామానికి చెందిన గొర్లి బాలయ్య, అంజినమ్మ కుమారుడు గొర్లి శ్రీరాములు (12) విద్యుదా ఘాతంతో మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కోసిగి, ఫిబ్రవరి 7:
మండలంలోని దుద్ది గ్రామానికి చెందిన గొర్లి బాలయ్య, అంజినమ్మ కుమారుడు గొర్లి శ్రీరాములు (12) విద్యుదా ఘాతంతో మృతిచెందాడు. వివరాల మేరకు.. శ్రీరాములు స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం బంధువులు నిర్మి స్తున్న ఇంటికి క్యూరింగ్‌ చేసిన అనంతరం మోటర్‌ ఆఫ్‌ చేయడానికి వెళ్లి విద్యుదా ఘాతంతో మృతి చెందాడు.

Updated Date - 2021-02-08T05:52:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising