ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5న హుండీ లెక్కింపు

ABN, First Publish Date - 2021-05-02T06:10:37+05:30

మహదేవపురం గ్రామ శివార్లలో వెలసిన సర్వలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈనెల 5న లెక్కిస్తున్నట్లు ఈవో జనార్ధన్‌, చైర్మన్‌ జయలక్ష్మమ్మ శనివారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిరివెళ్ల, మే 1: మహదేవపురం గ్రామ శివార్లలో వెలసిన సర్వలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈనెల 5న లెక్కిస్తున్నట్లు ఈవో జనార్ధన్‌, చైర్మన్‌ జయలక్ష్మమ్మ శనివారం తెలిపారు. అలాగే భక్తులు స్వామి వారికి అందించిన మిశ్రమ బియ్యాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు డిపాజిట్‌ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని అన్నారు. హుండీ లెక్కింపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయాభివృద్ధికి వినియోగిస్తామని అన్నారు. 


Updated Date - 2021-05-02T06:10:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising