ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-12-08T05:46:11+05:30

మండలంలోని మాదవరం, చెట్నహల్లి గ్రామాల మధ్చ్య మోహినిపురం సమీపంలో మంగళవారం రాత్రి అదుపుతప్పి ద్విచక్రవాహనం బోల్తా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మంత్రాలయం, డిసెంబరు 7:  మండలంలోని మాదవరం, చెట్నహల్లి గ్రామాల మధ్చ్య మోహినిపురం సమీపంలో మంగళవారం రాత్రి అదుపుతప్పి  ద్విచక్రవాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నరేష్‌ (22) అనే యువకుడు మృతి చెందాడు.  చెట్నహ ల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య, మల్లమ్మల కుమారుడు నరేష్‌ మాధవరం నుంచి మోటారు బైక్‌పై సొంత గ్రామానికి వెళ్తుండగా అదుపుతప్పి బో ల్తాపడి రోడ్డుపక్కన ఉన్న రాయికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మంత్రాలయం  ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-12-08T05:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising