ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ మేయర్‌ను కలిసిన టీడీపీ, జనసేన, సీపీఎం నేతలు

ABN, First Publish Date - 2021-06-21T16:01:08+05:30

ఈ నెల 23న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మేయర్ హరి వెంకట కుమారిని టీడీపీ, జనసేన, సీపీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఈ నెల 23న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మేయర్ హరి వెంకట కుమారిని టీడీపీ, జనసేన, సీపీఎం ఫ్లోర్ లీడర్లు కలిశారు. ఆస్తి విలువ ఆధారిత పన్నును కౌన్సిల్‌లో ఎజెండాగా పెట్టాలని వినతిపత్రం సమర్పించారు. చెత్తపై యూజర్ చార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని హరి వెంకట కుమారిని నేతలు కోరారు. 


Updated Date - 2021-06-21T16:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising