ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులకు అండగా వైసీపీ: మంత్రి అవంతి

ABN, First Publish Date - 2021-02-08T20:44:06+05:30

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కార్మికులకు అండగా ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కార్మికులకు అండగా ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆవేశంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాల మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.బీజీపీ వచ్చాక దక్షిణ భారతదేశంలోని రాష్టాలపై వివక్ష చూపిస్తున్నారని మంత్రి అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని మంత్రి అవంతి చెప్పారు.

Updated Date - 2021-02-08T20:44:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising