ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిట్రగుంట వ్యవహారంపై జాతీయ బీసీ కమిషన్‌ విచారణ

ABN, First Publish Date - 2021-11-09T08:11:01+05:30

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో కుమ్మరి, శాలివాహన సొసైటీకి సంబంధించిన కట్టడాల తొలగింపుపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (క్రైం), నవంబరు 8 : ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో కుమ్మరి, శాలివాహన సొసైటీకి సంబంధించిన కట్టడాల తొలగింపుపై అందిన ఫిర్యాదు మేరకు జాతీయ బీసీ కమిషన్‌ సోమవారం హైదరాబాద్‌లో విచారణ చేపట్టింది. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎస్పీ మలికగర్గ్‌ కమిషన్‌ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. కె.బిట్రగుంటలోని శంభారెడ్డి కుంటలో 6.90 ఎకరాల స్థలాన్ని 1970లో అప్పటి కలెక్టర్‌ కత్తి చంద్రయ్య అక్కడి కుమ్మరి, శాలివాహన సొసైటీకి మంజూరు చేశారు. అప్పటి నుంచి సొసైటీ సభ్యులు ఆ కుంటలో మట్టిని తీసుకొని అక్కడే కుండలు తయారు చేసుకుంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో రెవెన్యూ, పోలీసు అధికారులు జేసీబీతో ఆ గదులను తొలగించారు. దీనిపై సొసైటీ అధ్యక్షుడు ఏవీ. నరసింహం జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.  


Updated Date - 2021-11-09T08:11:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising